రంగారెడ్డిలో ఘోర ప్రమాదం – బస్సు, కారు ఢీ – ముగ్గురు మృతి

Road Accident at Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ శివారులోని హైదరాబాద్​ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన…

TG Crime|బాలికపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక దాడి

Mana Enadu: తల్లిదండ్రుల మీద అలిగి ఇంటి నుంచి పారిపోయిన సదరు బాలిక ఓ దుండగుడి చేతిలో లైంగిక దాడికి గురైంది. ఈ విషాదకర సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు (Secunderabad)చెందిన (16) ఏండ్ల…

BREAKING: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు కుచ్చుటోపీ

Mana Enadu: అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్‌లో రూ.కోట్లు డిపాజిట్ చేశారు. కానీ, రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదారబాద్‌ నగరంలోని ఆబిడ్స్‌లో చోటుచేసుకుంది.  అబిడ్స్‌లోని శ్రీ ప్రియాక…

Good News: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే తెలంగాణ ప్రజలకు శుభవార్త వచ్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల ఎంతోమందికి ఊరట లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో…

KTR: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

KTR: ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్…

Thummala| పంట భీమా పథకానికి ఆదర్శ రైతులే కీలకం..మంత్రి తుమ్మల

Mana Enadu: పంట భీమా పథకం అమలు చేయడంలో ఆదర్శరైతులు, రైతుల సంఘాల ప్రతినిధులే కీలకంగా ఉంటారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అయిందని వివరించారు.రుణమాఫీ పథకం విధివిధానాలపై చర్చించారు.ఖరీఫ్ 2024 నుండి…

T BJP| తెలంగాణ బీజేపీ ఖాతాలో 12స్థానాలు: ఈటెల కామెంట్స్​

Mana Enadu: ప్రధాని నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయాలనే కాంక్షతో అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఉన్నారని మల్కాజ్​గిరి బీజేపీ పార్లమెంట్​ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు. తెలంగాణ మొత్తంగా బీజేపీ చాలా శక్తివంతంగా ఉంది. సర్వేసంస్థలకు అందని,…

Mlc Kavitha:కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో రిమాండ్…

Telangana : ఆన్‌లైన్ గేమ్స్.. ఆత్మహత్యకు దారి తీసి

Suicide : ఈమధ్య ఆన్‌లైన్ గేముల్లో(Online Games) డబ్బులు పోగొట్టుకుని అప్పుల(Debts) బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కరీంగనగర్(Karimnagar) జిల్లా…

CM Revanth Reddy : రైతు బంధు‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG: రైతు బంధుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. మే 9వ తేదీ వరకు రైతులందరి ఖాతాల్లోకి రైతు బంధు డబ్బును జమ చేయనున్నట్లు చెప్పారు. అలా చేయకుంటే మే 9న అమరవీరుల స్థూపం వద్ద రైతులకు క్షమాపణలు చెప్తాను..…