TG News|గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్దం

Mana Enadu: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిజిపిఎస్‌సి చైర్మన్ మహేంద ర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రా ల్లో జరగనున్న ఈ పరీక్షలకు 4.03 లక్షల ఉద్యోగార్థు లు…

DOST|20 నుంచి ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్ల నమోదు

Mana Enadu: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లను మే 20 నుంచి 30 వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కాగా, సీపీజెట్‌ నోటిఫికేషన్‌ బుధవారం…

TS Inter Results 2024 : నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..

Telangana Inter Results Today : నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం.. ఇంటర్ విద్యామండలి కార్యాలయంలో ఫలితాలను వెల్లడించనున్నారు. 2023-24 విద్యాసంవత్సరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ…

Khammam: కానిస్టేబుల్​ కూతురు..ఐపీఎస్​కు సెలెక్ట్​

UPSC:యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాలలో మధిర టౌన్(Madhira) పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాషరావు కుమార్తె రావూరి సాయి అలేఖ్య ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. బోనకల్ మండలం(Bonakal) ఎల్ గోవిందపురo గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య(Ravuri…

Khammam:స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.

  Smart Kidzస్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి మొదలుకొని గత 8 సంవత్సరాలుగా వివిధ…

CM Revanth Reddy : అంగన్‌వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్‌ విధానం..సీఎం రేవంత్ కీలక ఆదేశం.!

అంగన్వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ ల్ మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు. CM Revanth…

సర్వే ఆఫ్​ ఇండియాలో ఘనంగా సైన్స్​ దినోత్సవ వేడుకలు

ఆచారం ప్రకారం, ‘రామన్ ఎఫెక్ట్’ యొక్క ఆవిష్కరణ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే (NSD) జరుపుకుంటారు. భారత ప్రభుత్వం 1986లో ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డే (NSD)గా నిర్ణయించింది. ఈ రోజున, సర్ సి.వి.…

భద్రత లేని బడి బస్సులు తొలగించాలి

మన ఈనాడు: ఫిట్ నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న భాష్యం పాఠశాలపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య…

AP| ఫుడ్‌పాయిజన్‌ 42 మంది విద్యార్థులు అస్వస్థత

జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్‌ పాయిజన్‌ ​​కావడంతో అస్వస్థతకు గురైన 42 మంది విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీలుగుమిల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో సోమవారం ఫుడ్‌…

ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం

మన ఈనాడు: నగరంలోని కొత్తపేట శివాని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రామంతాపూర్​ స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల…