Sperm Race: ఇదేందయ్యా ఇదీ.. ప్రపంచంలోనే తొలిసారి స్పెర్మ్ రేస్.. ఎక్కడంటే?
ప్రపంచంలో ఇప్పటివరకు మీరు అనేక రకాల రేసులు చూసి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు జరగబోయే రేస్ మాత్రం చాలా ఆశ్చర్యకరమైనది. అవును.. ఇది నిజమే.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ రేస్(Sperm Race) జరగబోతోంది. USAలోని లాస్ఏంజెలిస్(Los Angeles)లో ఈ స్పెషల్ కంపిటీషన్…
Vladimir Putin: బ్రేక్ టైమ్లో సెక్స్లో పాల్గొనండి.. పుతిన్ సంచలన నిర్ణయం
ManaEnadu: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఓ సంచలన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా(Population) తగ్గడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్షీణిస్తున్న జననాల రేటును పరిష్కరించడానికి పని సమయాల్లో మధ్యాహ్న భోజన విరామం, టీ బ్రేక్ సమయాల్లో సన్నిహిత…
Health Secret: నలభైల్లో ఆరోగ్యంగా ఉండాలంటే!!
Mana Enadu:చాలా మంది మహిళల్లో నలభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. ఏదీ సరిగా చేయలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. అవేంటో ఓ లుక్ వేద్దాం.. వ్యాయామం నలభై(40’S)ల్లోకి…
Pregnancy: ప్రెగ్నెన్సీ ఆలస్యానికి కారణాలివే!
Mana Enadu: ప్రజెంట్ ట్రెండు మారింది. ఫస్ట్ స్టడీ పూర్తి చేయాలి.. తర్వాత జాబ్ చేయాలి.. సెటిల్(Settle) అవ్వాలి..ఇవి ప్రస్తుతం యువత తీసుకుంటున్న నిర్ణయాలు. ఇక పెళ్లి ముచ్చటెత్తితే చాలు బాబోయ్.. అప్పుడే నాకు పెళ్లేంటి? నాకింకా టైమ్(Time) కావాలని నిర్మోహమాటం…
జుట్టు ఊడిపోతోందా.. ఇలా చేయండి
Mana Enadu:చర్మ సంరక్షణతో పాటు జుట్టు సంరక్షణకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మనల్ని అందంగా ఇతరులకు చూపించడంలో శిరోజాలది కూడా కీలకపాత్రే. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ముఖ్యం. అది లోపిస్తే జుట్టు దెబ్బతిని డ్రైగా మారుతుంది. తర్వాత రాలిపోతుంది.…
Health Tips: డయాబెటిస్లో జామ ఆకులను ఎలా తినాలో తెలుసా!
Mana Enadu: డయాబెటిక్ రోగులకు చాలా ప్రభావవంతమైనదిగా భావించే పండు జామ. జామకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాదు జామ ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. డయాబెటిక్…
Bharat rice: నేటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!!
మన ఈనాడు:‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు…







