చేవళ్ల బస్టాండ్లో యువతిపై గ్యాంగ్రేప్
మన ఈనాడు: రాత్రిపూట బస్టాండ్లో నిద్రపోయిన వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రాత్రి 11 గంటల సమయంలో అమానూష ఘటన చోటుచేసుకుంది. సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు కేశంపేట మండలానికి చెందిన యువతి(20)…
తెలంగాణలో ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్
మన ఈనాడు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్ సేవలు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటునూ పార్టీ పరిశీలిస్తోందన్నారు.పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు…
world cup 2023: లంకపై ఆస్ట్రేలియా విజయం
ప్రపంచకప్2023లో ఆస్ట్రేలియా మొదటి విజయం అందుకుంది. శ్రీలంకతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఐదు వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 35.2…
యవతకు ఆదర్శం..రాజకీయాల్లో ‘అనంత’సేవలు
మన ఈనాడు: యువతకు ఆదర్శంగా నిలుస్తూ..రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇస్తున్న కౌకుట్ల ‘అనంతరెడ్డి’సేవలు నాగారం పురపాలకం తమదైన ముద్ర వేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కారామే తన ఎజెండాగా జనం వద్దకు వెళ్లే యువనేతగా మేడ్చల్ జిల్లాలో గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు జన్మదిన…
ఓటరు గుర్తింపు కార్డు డౌన్లడ్ చేసుకొండిలా..
మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులు డౌన్లడ్ చేసుకునేందుకు సులభమైన అవకాశం ఇచ్చింది. దీని కోసం వైబ్సైట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. క్షణాల్లోనే ఓటరు కార్డు డౌన్లడ్ చేసుకోనేలా ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది.…
KCR: కంటోన్మెంట్ ప్రజలు నిన్నే గెలిపిస్తారు!
మన ఈనాడుః తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో బరిలోకి దిగిన జి.సాయన్న కుమార్తె లాస్య నందిత(Lasya Nandita)కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) కొండంత ధైర్యాన్ని నింపారు. ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరంలేదని భరోసా కల్పించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ప్రజలు…
ఖాకీలకే మస్కా కొట్టాలని చూసి..అడ్డంగా దొరికిపోయారు
మన ఈనాడు: వాళ్లు చేసే అక్రమ వ్యాపారంలో పోలీసులకే మస్కా కొట్టేలా స్కెచ్ వేసి అడ్డంగా దోరికిపోయారు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ పేరుతో ఉన్న బొలెరో వాహానంలో గంజాయి తరలిస్తూ ఉప్పల్ పోలీసులకు చిక్కారిలా..ప్రకాశం జిల్లాకు చెందిన కుంచాల శ్రీను 20ఏళ్ల…
Thanks KTR..వేణు మాధవ్ ఫ్యాన్స్
సినిమా ఇండస్ర్టీలోకి వచ్చిన తక్కువ సమయంలలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సంపాదించాడు. అయితే, ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్…
TS: 30స్థానాల్లో జనసేన పోటీ..కమలంతో దోస్తీ..?!
మన ఈనాడు: PK ఇప్పుడు APలోనే కాదు తెలంగాణలో కూడా తమ పార్టీ సత్తా ఎంటో చూపించేందుకు సిద్దం అవుతున్నారు. హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో పవన్.. జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన…






