2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం : ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ (AP Budget Sessions 2025) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ (ap governor abdul nazeer) ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి…
ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (AP Budget Sessions 3035) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (AP Governor Speech) ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ, శాసన మండలి…
నేటి నుంచి AP అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం10 గంటలకు గవర్నర్ ప్రసంగం
ఇవాళ్టి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ…
AP Assembly Sessions: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి (ఫిబ్రవరి 24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం…
గ్రూప్-2 పరీక్షలో ట్విస్ట్.. APPSCకి రాష్ట్ర సర్కార్ లేఖ
ఏపీలో గ్రూప్-2 మెయిన్ పరీక్షల (AP Group 2 Mains) నిర్వహణపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాసేపటి క్రితమే పరీక్ష యధావిధిగా జరుగుతుందంటూ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎగ్జామ్ వాయిదా వేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మొద్దని…
గ్రూప్-2 పరీక్షపై APPSC కీలక ప్రకటన
విద్యార్థులకు అలర్ట్. గ్రూప్-2 మెయిన్ పరీక్షల (Group 2 Main Exams)పై ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్ష వాయిదా పడలేదని…
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉందా..? ఇలా చెక్ చేస్కోండి
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections 2025) నగారా మోగిన విషయం తెలిసిందే. తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి, ఏపీలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూ.గో., ప.గో జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు…
వల్లభనేని వంశీకి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ హైకోర్టులో(AP High Court) పిటిషన్ దాఖలు చేసిన విషయం…
విద్యార్థులకు అలర్ట్.. నేడే ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 20వ తేదీ) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డు వెబ్ సైటు నుంచి ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Andhra Pradesh…
తగ్గేదేలే అంటున్న బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం, మహిళలది అవినాభావ సంబంధం. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే మగువలు ముందుగా ఏ నగలు వేసుకోవాలనే ఆలోచిస్తుంటారు. పసిడి (Gold) మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగమైపోయింది. కేవలం అలంకరణకే కాదు.. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పుత్తడితో…















