మహాకుంభ మేళాకు పవన్ కళ్యాణ్.. కుటుంబ సమేతంగా పుణ్యస్నానం

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh)కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా తరలివస్తున్న భక్తులతో పాటు ఇక్కడ విదేశాల నుంచి వస్తున్న వారు కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా…

జైలులో వల్లభనేని వంశీకి వైఎస్ జగన్‌ పరామర్శ

మాజీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడలో పర్యటించారు. జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. నేటి ములాఖత్‌లో వంశీని కలిశారు. కిడ్నాప్‌ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం…

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి ‘మే’ నెల టికెట్లు విడుదల

తిరుమల భక్తులకు శుభవార్త. మే నెల కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల సేవ, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్ల కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి…

విజయవాడ ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది.  సితార సెంటర్‌లో విద్యాధరపురం గ్రౌండ్‌లో కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి…

Mega DSC: మార్చిలో మెగా డీఎస్సీ.. ప్రణాళికలు రెడీ చేస్తోన్న ఏపీ సర్కార్

నిరుద్యోగుల‌(Unemployees)కు ఏపీ సర్కార్(AP Govt) శుభవార్త చెప్పింది. 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్(Mega DSC Notification) విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ(School Education Department) వెల్ల‌డించింది. జూన్ నాటికి నియామ‌క ప్ర‌క్రియ పూర్తి చేస్తామ‌ని తెలిపింది.…

అరె!! ఏంట్రా ఇది?.. ఏలూరులో లిక్కర్ డోర్ డెలివరీ.. వీడియో వైరల్

ప్రస్తుతం ఏది కావాలన్నీ ఒక్కసారి మొబైల్ లో క్లిక్కుమనిపిస్తే చాలు ప్రతీది ఇంటి వద్దకే వచ్చేస్తోంది. ఇప్పటికే పాలు కూరగాయల నుంచి ఆరోగ్యం బాలేకపోతే వాడే ఔషధాల వరకు అన్నీ డోర్ డెలివరీలే. అయితే ఏపీలోని ఏలూరు మాత్రం ఈ ఆన్…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తీవ్ర నడుమునొప్పి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితమే ఆయన అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా పవన్.. తీవ్రమైన నడుమునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో…

కిలో చికెన్ ధర రూ.30 మాత్రమే.. ఎక్కడంటే?

సాధారణంగా చాలా ఇళ్లల్లో ఆదివారం వస్తే చాలు చికెన్ (Chicken) ఉండాల్సిందే. చాలా మంది రోజూ తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. చికెన్ తో రకరకాల వంటలు చేసి తింటుంటారు. అయితే మొన్నటిదాకా దాదాపు రూ.300 వరకు పలికిన కిలో చికెన్ ధరలు…

ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు

ఏపీ(Andhra Pradesh)లో సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మంత్రులు(Ministers), వివిధ శాఖల సెక్రటరీలకు సూచించారు. రేపటికి (ఫిబ్రవరి 12) కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం సచివాలయంలో…

APSRTC బస్సులో ‘తండేల్‌’ టెలికాస్ట్.. ఛైర్మన్‌ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ సూపర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) నటించిన రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తండేల్‌’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలై సూపర్ హిట్…