CBI: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎవరి ఫోన్లు విన్నారంటే..

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో విచారణ చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏదేళ్ల కిత్రం నుంచే తెలంగాణ కేంద్రంగా ఫొన్​ ట్యాపింగ్​ చేస్తున్నట్లు విచారణలో అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో…

Hyderabad Fire accident: బిస్కెట్​ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌ కాటేదాన్‌లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటల ఎగిసి పడుతుంటడంతోపాటు దట్టమైన పొగలు వ్యాపిస్తుండటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో…

Arrest|భూ కబ్జా కేసులో..కల్వకుంట్ల గ్యాంగ్​ అరెస్ట్​

బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు సీఎం రేవంత్(CM Reventh)​ సర్కారు తొవ్వతోంది. ఒకవైపు ఫొన్​ ట్యాపింగ్​ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు కస్టడీలో కీలక…

Telangana: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై వీరికే ఇసుక ఉచితం..

స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ రూల్స్ 2015 అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా ఉత్తర్వులు…

Voter ID : మొబైల్ లోనే ఓటర్ ఐడీ ఇలా మార్చుకొవచ్చు!

దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్​తోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన సైతం వెలువడింది.. ఎన్నికల సంఘం గణంకాల మేరకు ఇప్పటి వరకు కొత్త కోటి 98 లక్షల ఓటర్లు వచ్చారు. త్వరలో దేశవ్యాప్తంగా లోక్ సభ మరియు…

cVIGIL|మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!

By Naresh Chitturi అందుబాటులో ‘సి విజిల్‌’ యాప్‌ ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌) అమల్లోకి వచ్చేసింది.…

CM| మల్కాజ్​గిరి ప్రజలు..గుండెల్లో పెట్టుకున్నారు!

Malkajgiri Leaders: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనని…

Kejriwal Arrest|ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్​..!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సమన్లు అందజేసేందుకు ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 8 మంది దర్యాప్తు అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నోటీసులు ఇచ్చిన గంటన్నరలోనే సీఎం కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు…

GHMC| గ్రేటర్​ బీఆర్​ఎస్​కు మరోషాక్​..కాంగ్రెస్​లోకి మేయర్​

గ్రేటర్​ బీఆర్​ఎస్ మరో షాక్​ తగిలింది. జీహెచ్ఎంసీపై కాంగ్రెస్​ దృష్టి సారించింది. ఈక్రమంలోనే మేయర్​ (Mayor))గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్​లో చేరికకు రంగం సిద్దం అయింది. జీహెచ్​ఎంసీ(GHMC) మేయర్​ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం కాంగ్రెస్​ ఇంఛార్జీ దీపాదాస్​తో బేటి అయ్యారు. రేపటిలోగా కార్యకర్తల…

ASP | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..ASP అరెస్ట్​

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు(ASP BHUJANGA RAO)ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు. మాజీ…