Dharani|ధరణిలో మార్పులకు తహశీల్దార్లుకు అధికారాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధరణి పోర్టల్​కి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. భూ సమస్యల పరిష్కారానికి అధికారాలను బదిలీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు మార్చి 1 నుంచి…

ధరణి రద్దు…భూమాత పోర్టల్​ అందుబాటులోకి..కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ రద్దు చేయనుంది. దాని స్థానంలో భూమాత తీసుకరానుంది. భూ పరిపాలనకు ఇప్పుడు అమలువుతోన్న ఆర్వోఆర్ యాక్ట్‌కి అనేక సవరణలు చేసే బదులుగా సమగ్ర, సత్వర, మేలైన సేవలందించేందుకు కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఈ మేరకు ధరణి…

KTR కామెంట్స్ పై విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్

‘భవిత రహిత సమితి (బీఆర్ఎస్) నేత కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ప్రకటించినట్లయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు 30 స్థానాలు వచ్చేవి కాదు అన్నారు. కానీ, ఆ ఎన్నికలల్ల కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని సీఎంగా ప్రకటించి 64…

Congress Schemes: గుడ్‌ న్యూస్‌.. నేటి నుంచే విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలు

Congress Schemes: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి చెందిన మరో రెండు పథకాలను నేడు ప్రారంభించబోతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాల్లో మరో రెండు పథకాలు నేటి నుంచి అమలు కానున్నాయి.…

BJP vs BRS: తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు లేనట్టే..

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలో ఇంతవరకూ బీఆర్ఎస్ – బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే, దీనికి ప్రధాని మోడీ నో చెప్పారని తెలుస్తోంది. దీంతో పొత్తుల కథ ముగిసినట్టే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ముక్కోణపు పోటీ జరగనుందని…

Khammam| రైతులు రోడెక్కారు..గ్రీన్​ఫీల్ట్​ హైవేపై ఎగ్జిట్​ ఇవ్వాల్సిందే!

మన ఈనాడు: గ్రీన్​ఫీల్డ్​ హైవే పనుల వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఖమ్మం అర్భన్ మండలం దంసలాపురం, చింతకాని మండలాలు రైతులు హైవే పనులు వద్ద ఆందోలన చేపట్టారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రావటంతో అక్కడి రైతులు సంబురపడ్డారు. తమ గ్రామలు మేలు…

రేషన్‌ కార్డు దారులకు వారం రోజులే గడవు.. ఈ-కేవైసీ ఉంటేనే పథకాలు

రేషన్‌ కార్డులకు మరో వారం రోజుల గడవు మాత్రమే మిగిలింది. ఈనెల 29నాటికి రేషన్​ కార్డులు ఈ కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈకేవైసీ చేసిన లబ్దిదారులకు మాత్రమే సంక్షేమ పథకాలు రానున్నట్లు తెలిపింది. 90 లక్షలకు పైగా రేషన్‌…

Telangana|రైతులకు గుడ్​ న్యూస్​..మార్చిలోనే రుణమాఫీ..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. అధికారంలోకి రాగానే తొలిప్రాధాన్యత అన్నదాతలకే అంటూ తెలిపింది. ఈక్రమంలోనే రైతు రుణమాఫీ హామీ అమలు చేసే దిశగా గవర్నమెంట్​ చర్యలు ప్రారంభించింది. రూ.2 లక్షల వరకూ ఉన్న రైతు బ్యాంకు రుణాలను ప్రభుత్వం…

Election Schedule: మార్చి 13 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..?

లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లలో కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తర్వాత ఉత్తర…

CM| ఈ వారంలోనే మరో రెండు పథకాలు..సీఎం రేవంత్​ రెడ్డి కీలక ప్రకటన

  Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మరో రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు మేడారం జాతర వేదికగా ప్రకటించారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ…